Wednesday, February 26, 2020

నగరం తగలబడిపోవాలా?: ఆ బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. ఆస్తుల నష్టంపై ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని నిలదీసింది. అల్లర్లు, హర్షణలు జరుగుతున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నించింది. Delhi riots: కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి రూ. కోటి సాయం, భార్యకు ఉద్యోగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T1MXRB

Related Posts:

0 comments:

Post a Comment