Wednesday, February 26, 2020

పవన్ కల్యాణ్‌ను తిడితే క్రిమినల్ కేసు.. జనసేన పార్టీ సంచలన హెచ్చరిక

దేశంలోని ఏ రాజకీయ పార్టీ తలపెట్టని పనికి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ముందుకొచ్చింది. తమ పార్టీ అధినేతపై, ముఖ్యనేతలపై విమర్శలు, తప్పుడుప్రచారాలు చస్తోన్నవాళ్లను కోర్టుకు ఈడ్చుతామని జనసేన లీగల్ సెల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పవన్ వ్యతిరేక ప్రచారాన్ని ఖండించింది. బుధవారం పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ ఇనవ సాంబశివ ప్రతాప్ పేరుతో ఈ మేకు సంచలన ప్రకటన వెలువడింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PunNc6

Related Posts:

0 comments:

Post a Comment