దేశంలోని ఏ రాజకీయ పార్టీ తలపెట్టని పనికి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ముందుకొచ్చింది. తమ పార్టీ అధినేతపై, ముఖ్యనేతలపై విమర్శలు, తప్పుడుప్రచారాలు చస్తోన్నవాళ్లను కోర్టుకు ఈడ్చుతామని జనసేన లీగల్ సెల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పవన్ వ్యతిరేక ప్రచారాన్ని ఖండించింది. బుధవారం పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ ఇనవ సాంబశివ ప్రతాప్ పేరుతో ఈ మేకు సంచలన ప్రకటన వెలువడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PunNc6
పవన్ కల్యాణ్ను తిడితే క్రిమినల్ కేసు.. జనసేన పార్టీ సంచలన హెచ్చరిక
Related Posts:
తప్పుకుంటున్నా..! : కొత్త సంవత్సర వేళ ఉత్తమ్ సంచలన నిర్ణయం!!తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మార్పు అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రేపు.. మాపు.. అంటూ ప్రచారమే తప్ప ఇప్పటికైతే హైకమాండ్ నుంచి దీనిపై ఎల… Read More
న్యూ ఇయర్ షాక్: టికెట్ ధరలను పెంచిన ఇండియన్ రైల్వే, పెంపు ఇలా..న్యూఢిల్లీ: కొత్త ఏడాది ప్రయాణికులకు చేదు వార్తనందించింది భారత రైల్వే. జనవరి 1, 2020 నుంచి రైలు టికెట్ ఛార్జీలను స్వల్పంగా పెంచింది. ఆర్డినరీ సెకండ్ క… Read More
సీఏఏపై కేంద్రం సంచలన నిర్ణయం.. నాన్ బీజేపీ ముఖ్యమంత్రులకు భారీ షాక్పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు సంబంధించి మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. రా… Read More
2020లోనే చంద్రయాన్-3: ‘చంద్రుడిపై ఇండియా ల్యాండ్’ అంటూ కేంద్రమంత్రిన్యూఢిల్లీ: చంద్రయాన్-3 ప్రయోగంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్ర… Read More
today gold price: బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం: ఎందుకంటే.?న్యూఢిల్లీ: గత కొద్ది కాలంగా తగ్గుతూనే ఉన్న బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం గత మూడేళ్ల కాలంలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దశాబ్దకాలంలో ఈ ఏడాది … Read More
0 comments:
Post a Comment