Wednesday, February 26, 2020

విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో తన మార్క్ పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సీతయ్య ఎవరి మాట వినడు అన్న చందంగా పాలన సాగిస్తున్న జగన్ అన్ని శాఖలలోనూ సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు .విద్యుత్ రంగంలో పట్టుబడులే లక్ష్యంగా విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ కీలక నిర్ణయాలు .. శరవేగంగా పనులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PunNsC

Related Posts:

0 comments:

Post a Comment