అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. ఇదివరకు తెలంగాణతో పాటు అగ్రస్థానాన్ని పంచుకున్న ఏపీ..రెండేళ్ల తరువాత మరోసారి టాప్ ప్లేస్ను అందుకుంది. పెట్టబడులు పెట్టడానికి ఏపీ అత్యంత అనువైనదని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. 2018 తరువాత ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానాన్ని అందుకోవడం ఇది రెండోసారి. ఇదివరకు తెలంగాణతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a4Ujcp
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఏపీ: ఇన్వెస్ట్ ఇండియా వెల్లడి
Related Posts:
మరో ప్రభుత్వ హస్టల్ విద్యార్థినికి గర్భం...! నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులుఒరిస్సాలో మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని గర్భం దాల్చింది. ఒడిశాలోని కొంధమాల్ జిల్లా బెల్ఘర్ ఠాణా పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ సంఘటన … Read More
వెళ్లిపోతున్న మళ్లి వస్తా... పోలీసులను హెచ్చరించిన ప్రియాంక ...యూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ప్రియాంక గాంధీ ఎట్టకేలకు సోనభద్ర బాధిత కుటుంభాలను పరామర్శించారు. అనంతరం నిరసన చేపట్టిన గెస్ట్ హౌజ్ నుండి వెళ్లి… Read More
వైసీపీ ట్రబుల్ షూటర్కే ట్రబుల్స్: శిష్యుడికి ప్రాధాన్యత..ఆయనకు మాత్రం: ఆవేదనలో వైసీపీ సీనవైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి కాలేదు. అయితే..పార్టీలో .. ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు కొందరు సీనియర్లకు రుచించం లేదు. పార్టీ… Read More
క్యాబినెట్ రీ-షఫుల్.. కేసీఆర్ సర్కారులోకి కొత్త మంత్రులు..?మహిళా కోటాలో ఆమె గ్యారెంటీ..?హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు సర్కారులోకి కొత్త మంత్రులు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 నాటికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, సమర్థులకు… Read More
అమ్మతనం మంటగలిసిన వేళ... కుక్కలు చూసి కాపాడిన వైనం...!కుక్కకు ఉన్న విశ్వాసం మనిషిలో సన్నగిల్లుతోందా... కన్నబిడ్డలనే తల్లులు ఎందుకు కడతేర్చుతున్నారు..? కన్నతల్లే బిడ్డను చంపేస్తే చంపి తినాల్సిన కుక్కలు ప్ర… Read More
0 comments:
Post a Comment