దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 2019 చివరి త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) 4.7 శాతానికి పడిపోయినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెల్లడించడం ఆందోళనను మరింత తీవ్రం చేసింది. గతేడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సవరించిన 5.1 శాతం వృద్ధిరేటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో బ్లూమ్బర్గ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32zrCC7
భారత ఆర్థిక వ్యవస్థ పతనానికి అదే కారణం.. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
Related Posts:
స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాలు వెల్లడించడం కుదరదు: ఆర్థిక శాఖన్యూఢిల్లీ: స్విట్జర్లాండ్(స్విస్) బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు వెల్లడించాలంటూ సమాచారం హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్త… Read More
మోగిన మున్సిపల్ నగారా, 7న నోటిఫికేషన్, 8 నుంచి నామినేషన్ల స్వీకరణతెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనవరి 7వ తేద… Read More
ఇప్పుడు ఆ శరీరాలు ఏం చేసుకోవాలి: దిశ నిందితుల కుటుంబసభ్యుల కన్నీరుహైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్… Read More
జార్ఖండ్ లో ఓడింది నేనే.. బీజేపీ కాదన్న సీఎం.. సోరెన్కు విషెస్ చెప్పిన ప్రధాని మోదీజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. రెండో సారి సీఎం కావాలనుకున్న రఘుబర్ దాస్ కల కల్లగానే మిగిలిపోయింది. ఎన్నికల ఫలితాలప… Read More
ఫేస్ బుక్ లో సీఎంను తిట్టాడని.. నడిరోడ్డు మీద గుండు కొట్టించారు..అతనొక ఆర్ఎస్ఎస్ వ్యక్తి.. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని గట్టిగా సమర్థించాడు.. అంతటితో ఆగకుండా.. చట్టాన్ని వ్యతిరేకించినవాళ్లను దూషించాడు.… Read More
0 comments:
Post a Comment