దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 2019 చివరి త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) 4.7 శాతానికి పడిపోయినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెల్లడించడం ఆందోళనను మరింత తీవ్రం చేసింది. గతేడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సవరించిన 5.1 శాతం వృద్ధిరేటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో బ్లూమ్బర్గ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32zrCC7
Saturday, February 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment