అతనొక ఆర్ఎస్ఎస్ వ్యక్తి.. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని గట్టిగా సమర్థించాడు.. అంతటితో ఆగకుండా.. చట్టాన్ని వ్యతిరేకించినవాళ్లను దూషించాడు.. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిపైనే ఘాటు కామెంట్లు చేశాడు. దీంతో శివసేన కార్యకర్తలు అతణ్ని వెతికి పట్టుకుని మెత్తగా తన్నారు.. నడిరోడ్డుపై గుండుకొట్టించారు.. ముంబైలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెంట్ లో సంచలనంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35R7v38
Monday, December 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment