Saturday, February 29, 2020

ఒక్కరోజు ముందు భేటీలో మర్మమేంటీ, విశాఖ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు

శాంతి భద్రతల అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. విశాఖపట్టణం ఎయిర్‌పోర్టు ఘటనతో ఇది రుజువైందని ఆ పార్టీ విమర్శించింది. విశాఖలో చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు వర్ల రామయ్య నేతృత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం కలిసి విన్నవించింది. ఘటన గురించి తాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VsLLIu

Related Posts:

0 comments:

Post a Comment