శాంతి భద్రతల అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. విశాఖపట్టణం ఎయిర్పోర్టు ఘటనతో ఇది రుజువైందని ఆ పార్టీ విమర్శించింది. విశాఖలో చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు వర్ల రామయ్య నేతృత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం కలిసి విన్నవించింది. ఘటన గురించి తాను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VsLLIu
Saturday, February 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment