జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. రెండో సారి సీఎం కావాలనుకున్న రఘుబర్ దాస్ కల కల్లగానే మిగిలిపోయింది. ఎన్నికల ఫలితాలపై రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్న వేళ.. మరీ ముఖ్యంగా వేళ్లన్నీ మోడీ, షా వైపు చూపుతున్నవేళ.. సీఎం రఘుబర్ దాస్ సంచలన కామెంట్లు చేశారు. థాంక్యూ జార్ఖండ్.. ఫలితాలపై కాబోయే సీఎం రియాక్షన్.. ఓటమి అంగీకరించిన బీజేపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/396xDJd
జార్ఖండ్ లో ఓడింది నేనే.. బీజేపీ కాదన్న సీఎం.. సోరెన్కు విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
Related Posts:
కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ సర్కార్ .. 23 మందికి పరీక్షలు చేస్తే ..నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా కరోనా కేసులు అంటూ పెద్ద ఎత్తున … Read More
రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు: చర్లపల్లి జైలుకు తరలింపుహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే… Read More
ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే..ఈ నెల 26న రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్ధుల పేర్లను సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు. గతంలో ఇచ్చిన హామీలతో పాటు విధేయతే … Read More
3 కి.మీ పరిధిలో గల 61 స్కూళ్లకు 2 వేల హోమియో మందులు, మరో 20 వేల డోసులు: డీఈవోప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దుబాయ్ వెళ్లొచ్చిన సాప్ట్వేర్ ఇంజినీర్కు కూడా వైరస్ సోకడంతో భాగ్యనగరం ఉలిక్కిపడింది. దీంతో అతను ఇంటి సమీపంల… Read More
coronavirus effect: మెట్రోలో తగ్గిన 10 వేల మంది ప్రయాణికులు, లాభాల మెట్రో కాస్త..కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని.. కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు కోచ్లను ఎప్పట… Read More
0 comments:
Post a Comment