హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో రీపోర్టుమార్టం పూర్తి చేశారు. సుమారు 4గంటలపాటు ఈ పక్రియ కొనసాగింది. ఎముక ఎముక స్కాన్, 5.15 గంటలపాటు ప్రక్రియ, దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MnM3em
Monday, December 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment