Monday, February 24, 2020

ఏం చేసినా భయపడం .. వైసీపీది రాక్షస,అవినీతి పాలన : చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు . వైసీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన తన పర్యటన కొనసాగించారు. ఇక ప్రజా చైతన్య యాత్రలో 9 నెలల వైసీపీ పాలనను ఆయన ఎండగట్టారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల తరహా రౌడీయిజం చేయాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VkX1Xc

Related Posts:

0 comments:

Post a Comment