తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించినట్టు తెలిపారు విద్యాశాఖా కార్యదర్శి జనార్ధన్ రెడ్డి. ఇంటర్ ఫలితాల అవకతవకలకు టెక్నికల్ సమస్యలే కాకుండా జవాబు పత్రాల మూల్యాంకనం చేసిన లెక్చరర్ల తప్పిదం కూడా కారణం అని గుర్తించారు. జవాబుపత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు సైతం తీసుకుంటున్నారు. తెలంగాణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V5Gh7B
తెలుగులో 99కి బదులు '0' మార్కులు .. లెక్చరర్ విధుల నుండి తొలగింపు , 5 వేల జరిమానా
Related Posts:
కేసీఆర్ కొత్త పాలసీపై కిరికిరి.. రైతులు ఓకె.. కానీ ప్రభుత్వం అందుకు సిద్దమా..?వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు.. రైతులను ధనవంతులను చేసేందుకు నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… Read More
రాజమండ్రి స్వధార్ లో కీచక వాచ్ మెన్ .. మహిళలపై అత్యాచారం .. ఆపై వ్యభిచారంఏపీలో నిరాశ్రయులైన మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహం స్వధార్ లో మహిళల లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. సమాజంలో దగా పడి, వివిధ సందర్భాల్లో… Read More
కూర్చున్న చోటకే చుక్క..ఆ కిక్కే వేరబ్బా అంటున్న మద్యం ప్రియులు..స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..జార్ఖండ్/హైదరాబాద్ : మద్యం ప్రియులకు శుభవార్త. మీరు గంటలు గంటలు ముఖానికి మాస్క్ పెట్టుకుని వైన్ షాపుల ముందు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీ… Read More
మెగా ఫ్యామిలీలో ‘గాడ్సే’ చిచ్చు, ట్విస్ట్.. నాగబాబుపై చిరంజీవి సొంతపార్టీ ఫైర్..‘‘మెగాస్టార్గా పేరుపొందిన చిరంజీవేమో గాంధీజీపై, గాంధీగిరీపై అద్భుతమైన సినిమాలు తీస్తాడు.. అతని పెద్ద తమ్ముడు, టవర్ స్టార్గా పిలిపించుకునే నాగబాబు మా… Read More
కాంగ్రెస్ పెద్దలకు షాక్: మోడీ ప్యాకేజీపై కోమటిరెడ్డి ప్రశంస, ప్రధానికి లేఖహైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు విమర్శలు గుప్పిస్తుంటే.. తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్… Read More
0 comments:
Post a Comment