Monday, February 24, 2020

ఢిల్లీలో అల్లకల్లోలం.. ట్రంప్‌కు లింకుపెట్టిన మంత్రి కిషన్ రెడ్డి.. నడిరోడ్డుపై పోలీసు, పౌరుడి హత్య

గత కొద్ది గంటలుగా దేశ రాజధాని ఢిల్లీ అల్లకల్లోలంగా మారింది. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టడానికి ముందు సిటీ ఈశాన్య ప్రాంతంలో తీవ్ర హింస చలరేగింది. రెండు వర్గాలు రోడ్లపైకొచ్చి వీరంగం సృష్టించాయి. గొడవల్లో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్, మరో పౌరుడు దారుణ ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధానిలో చెలరేగిన హింసాకాండ.. ముమ్మాటికీ ట్రంప్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HT8OEo

Related Posts:

0 comments:

Post a Comment