అమ్మవార్లు టీడీపీ విజయాన్ని నిర్ణయించారు అని ఇటీవల జోస్యం చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు చేసిన మంచి ఎవరికైనా గుర్తుందా అని ఆవేదన వెళ్ళగక్కారు. అనంతపురం ఎంపీ, టీడీపీ ముఖ్యనేత జేసీ దివాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GEYVZJ
చంద్రబాబు ఎన్నో చేస్తే ఒక్కడికైనా గుర్తుందా ? పోలింగ్ ముందు రోజు 2వేలే ముఖ్యం .. జేసీ ఫైర్
Related Posts:
లోకసభ ఎన్నికలు 2019: సికింద్రాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలలో సికింద్రాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి మాత్రమే గెలిచారు. అది మినహాయించి, 1957 ను… Read More
కళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహంరాయ్పూర్ : ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు వివాహ వేడుకల్లో నృత్యం చేయడం చూశాం. పలు సందర్భాల్లో ఆశీర్వచనాలు ఇవ్వడం చూశాం. కానీ మార్చి 30వ తేదీన మాత్రం ఛ… Read More
PSLV - C45 ప్రయోగానికి సర్వం సిద్ధం.. కాసేపట్లో నింగిలోకి..!శ్రీహరికోట : వరుస విజయాల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ స్పేస్ సెంటర్ నుంచి మరో అంతరి… Read More
కర్ణాటకలో బీజేపీకి 17 ఎంపీ సీట్లు, సీఎం కొడుకు కు షాక్, సుమలత హవా, వీడీపీ సర్వే, యూపీలో!బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల్లో ఊహించని షాక్ ఎదురుకానుందని తెలిసింది. లోక్ సభ ఎ… Read More
లోకసభ ఎన్నికలు 2019 : రాజంపేట నియోజకవర్గం గురించి తెలుసుకోండిఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు స్థానాల్లో రాజంపేట ఒకటి. వాస్తవానికి రాజంపేట కడప జిల్లాలో ఉంది.ఇటు కడప జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అటు చిత్తూ… Read More
0 comments:
Post a Comment