Monday, February 24, 2020

బరాక్ ఒబామా చూడని భారత్.. ట్రంప్ చూస్తున్నారు: మోడీ వల్లేనంటూ సత్య నాదెళ్లతో ముకేశ్ అంబానీ

ముంబై: బ్రాండ్ న్యూ ఇండియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలుకుతోందని పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే దిశలో పయనిస్తోందన్నారు. ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత అద్బుత ఆతిథ్యం ఎక్కడా చూడలేదు: ఫొటోలు, వీడియోలతో డొనాల్డ్ ట్రంప్ సీనియర్ అధికారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pn4nWi

Related Posts:

0 comments:

Post a Comment