లక్నో/ అహమ్మదాబాద్: విద్యార్థులకు బుద్దిమాటలు చెప్పాల్సిన టీచర్లు ఉద్యోగం చేస్తున్న స్కూల్ లో ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇద్దరు టీచర్లు ఒకే అమ్మాయిని ప్రేయించి ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకున్నారు. సాటి ఉపాధ్యాయులు ఇద్దరు టీచర్లకు నచ్చచెప్పి పంచాయితీసులు చేసి విసిగిపోయారు. అయితే ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకోవడంతో అది కాస్త ముదిరిపోయింది. ఫలితంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vU5aXP
ఓ అమ్మాయి కోసం స్కూల్ లో ఇద్దరు టీచర్ల గొడవ, కక్ష, పక్కాప్లాన్ తో హత్య, భయంతో ఆత్మహత్య!
Related Posts:
సీఏఏపై నోరుపారేసుకున్న మలేసియా ప్రధాని.. ఘాటుగా కౌంటరిచ్చిన ఇండియాలౌకిక దేశంగా చెప్పుకునే ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టం పేరుతో ముస్లింలను వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందటూ నోరుపారేసుకున్న మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ … Read More
భీమిలిలో పరిపాలన రాజధాని : విజయసాయిరెడ్డిఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిని విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గ కేంద్రంలో పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. సీఎం నిర్ణయంత… Read More
రైతులకు గుడ్న్యూస్, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతుల హర్షం, ప్రతిపక్షం ఫైర్...ఔను.. రైతులకు మరాఠా ప్రభుత్వం తీపికబురు అందజేసింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 30 2019 వరకు రూ.2 లక్షల వరకు ఉన్న రుణం … Read More
3 కాదు 30 రాజధానులు, అమరావతిలో ఆందోళన చేసేదీ టీడీపీ శ్రేణులే, మంత్రి పెద్దిరెడ్డి ఫైర్నవ్యాంధ్రకు మూడు చోట్ల కాకుంటే 30 చోట్ల రాజధానులు పెడతామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మూడు రాజధానులతో అధికార వికేంద్రీకరణ జరుగుత… Read More
తెలివైన ప్రభుత్వమైతే ఆ పని చేయాలి: సీఏఏ, ఎన్ఆర్సీలపై రామచంద్ర గుహ, బీజేపీ తీవ్ర విమర్శబెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కొనసాగుతున్న క్రమంలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని… Read More
0 comments:
Post a Comment