Thursday, February 20, 2020

ఓ అమ్మాయి కోసం స్కూల్ లో ఇద్దరు టీచర్ల గొడవ, కక్ష, పక్కాప్లాన్ తో హత్య, భయంతో ఆత్మహత్య!

లక్నో/ అహమ్మదాబాద్: విద్యార్థులకు బుద్దిమాటలు చెప్పాల్సిన టీచర్లు ఉద్యోగం చేస్తున్న స్కూల్ లో ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇద్దరు టీచర్లు ఒకే అమ్మాయిని ప్రేయించి ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకున్నారు. సాటి ఉపాధ్యాయులు ఇద్దరు టీచర్లకు నచ్చచెప్పి పంచాయితీసులు చేసి విసిగిపోయారు. అయితే ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకోవడంతో అది కాస్త ముదిరిపోయింది. ఫలితంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vU5aXP

Related Posts:

0 comments:

Post a Comment