ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి హైకోర్టులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతతోపాటు ఇంకొందరు దాఖలు చేసిన పిటిషన్లపై.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరామ్ వాదనలు వినిపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HKYwG0
వివేకా హత్య కేసులో ట్విస్ట్..సీల్డ్ కవర్లో జగన్ సర్కారు రిపోర్టు..సీబీఐ విచారణపై హైకోర్టులో టెన్షన్
Related Posts:
రావణుడిగా మోడీ, రాముడిగా రాహుల్.. కాంగ్రెస్ వింత యుద్ధంభోపాల్ : కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య వార్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇరు పార్టీల నేతల మాటల తూటాలు రణరంగం తలపిస్తున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల వేళ యుద్ధం… Read More
తెగిన జమ్మలమడుగు పంచాయతీ, రామసుబ్బారెడ్డి రాజీనామా: కడప ఎంపీగా ఆదినారాయణ పోటీకడప: జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారా? పార్టీ సీనియర్ నేత… Read More
పొంగులేటిపై గులాబీ బాస్ వేటు..! మరి ఖమ్మం లోక్ సభ స్థానంలో ఎవరికి చోటు..!!ఖమ్మం/ హైదరాబాద్ : అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో..! పార్టీ సంపూర్ణ మెజారిటీతో అదికారం లో ఉన్నా తన విషయానికి వచ్చే సరికి వ్యతిరేక … Read More
హోదా కోసం లాయర్ ఆత్మహత్యాయత్నం : కోర్టు ఆవరణలోనే పురుగు మంది తాగి..!ఏపికి ప్రత్యేక హోదా కోసం ఓ న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రత్యేక హోదా కోసం గతంలో ఏపిలో ఇదే విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన … Read More
ముఖ్యమంత్రిపై 100 మందిపై కర్రలతో దాడికి యత్నం, బీజేపీ కార్యకర్తలేనని..న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం నాడు దాడికి పాల్పడ్డారు. నారెల ప్రాంతంలో కర్రలతో సమూహంగా వచ్చ… Read More
0 comments:
Post a Comment