అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చేస్తోన్న సన్నహాలకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న ప్రదర్శనలు, ఆందోళనలు ఒకవంక కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో..మరోవంక సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడానికి సర్కార్ చర్యలను ఆరంభించబోతోంది.. అధికారికంగా. ఇప్పటికే తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అది సూచనప్రాయం మాత్రమే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SbDirf
Amaravati: 13న ఏపీ కేబినెట్: సచివాలయం, హైకోర్టు తరలింపు, బడ్జెట్.. ప్రధాన అజెండాగా..!
Related Posts:
శెభాష్ ప్రకాశ్ : సెల్యూట్ చేసిన సోషల్ మీడియా.. ఎందుకో తెలుసా ..!!ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వరద ప్రవాహం కొనసాగింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఎటుచూసినా నిండుకుండలా కనిపించింది. అయితే వరదలతో చిక్కుకున్న వారిని … Read More
ఢిల్లీపై కరుణ చూపిన వరుణ దేవుడు.. ఎండవేడిమి నుంచి నగరవాసులకు ఊరటఢిల్లీ: దేశంలో రుతుపవనాలు ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతుండగా.. ఇంకా పలు రాష్ట్రాల్లో వరుణ దేవుడు కరుణ చూపలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూ… Read More
ముమ్మాటికి.. దావుద్ ఇబ్రహీం కరాచిలోనే ఉన్నాడు... వెంటనే మాకు అప్పగించాలి .. భారత్అంతర్జాతీయ ఉగ్రవాది దావుద్ ఇబ్రహిం పాకిస్థాన్లో లేడనే ప్రకటనపై భారత విదేశాంగ అధికారులు తీవ్రంగా ఖండించారు. దావుద్ ఇబ్రహిం ఖచ్చితంగా కరాచిలో ఉన్నాడని … Read More
చంద్రబాబు 2019 అన్నారు: జగన్ లక్ష్యం 2021 : పోలవరం పూర్తి ఎప్పుడంటే..తేల్చేసిన కేంద్రం..!ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందనే దాని పైన పీపీఏ అధారిటీ క్లారిటీ ఇచ్చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 65 శాతం పను… Read More
ఆయా రంగాల వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలేవీ..!! 7 శాతం జీడీపీ ఎలా సాధ్యమని చిదంబరం ప్రశ్నన్యూఢిల్లీ : ఆర్థిక సర్వేపై విపక్ష కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఆయా రంగాలవారీగా వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించలేదని మండిపడింది. ఆర్థిక … Read More
0 comments:
Post a Comment