Friday, February 7, 2020

చంద్రబాబు సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు: డాక్యుమెంట్లు, భారీగా గోల్డ్, రూ. 100వందకోట్లకుపైగా సీజ్

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన శ్రీనివాస్ తోపాటు పలువురి ఇళ్లపై ఐటీ సోదాలు ఏకకాలంలో జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OyRtnG

0 comments:

Post a Comment