రైల్వేలో కొలువుల జాతర ప్రారంభమైంది. రైల్వేలో పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్లో భాగంగా 1937 పారామెడికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్య్రర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 2 ఏప్రిల్ 2019 సంస్థ పేరు: రైల్వే రిక్రూట్మెంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SNP6N7
Friday, March 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment