అమెరికా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. అహ్మదాబాద్లో మురికివాడలు కనిపించకుండా గోడ కట్టడం మొదలు తాజ్మహల్లో సమాధులను కూడా శుభ్రం చేశారు. తాజ్మహల్ లోపల ఉన్న సమాధులను శుభ్రపరచం గత 300 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. చిక్కటి మట్టిపూతతో వీటికి ట్రీట్మెంట్ చేసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SXlG2G
Monday, February 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment