వరంగల్లో ఐటీ ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్లను ప్రారంభించిన ఆయన వరంగల్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ యువత ప్రతిభ చూసి ఐటీనీ మరింత విస్తరించాలని కేటీఆర్ పేర్కొన్నారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tAOWly
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment