తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్యకేసు సీబీఐ కి అప్పగించాలని దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన కోర్టు నేడు తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల కాలంలో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని, త్వరిత గతిన విచారణ జరిపించాలని , కేసును సీబీఐకి ఇవ్వాలని వేసిన పిటిషన్లపై ధర్మాసనం సుధీర్ఘంగా విచారణ జరిపింది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tfc9Tz
వివేకా హత్యకేసు సీబీఐకి ఇవ్వాలన్న పిటీషన్ల పై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
Related Posts:
ఆ నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటే కఠిన చర్యలు: ఐఐటీ బాంబే హెచ్చరికముంబై: జాతివ్యతిరేక కార్యక్రమాల్లో లేదా సామాజిక వ్యతిరేక కార్యక్రమాల్లో తమ విద్యార్థులు పాల్గొనరాదని ఐఐటీ బాంబే ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఉద్యమాల్ల… Read More
రతన్ టాటాకు నారాయణమూర్తి పాదాభివందనం: గ్రేట్ లెజెండ్స్ అంటూ నెటిజన్ల ప్రశంసలుముంబై: వారిద్దరూ పారిశ్రామిక దిగ్గజాలు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు. వారే ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నా… Read More
వైసీపీ ఓ రౌడీ పార్టీ ... ఏపీలో జగన్ టార్గెట్ గా రంగంలోకి కాంగ్రెస్ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు . ఇప్పటికే బీజేపీ, జనసేన , టీడీపీలు వైసీపీపై మాటల దాడిని కొనసాగి… Read More
అభివృద్ధి వైపు: జమ్మూ కశ్మీర్లో ఇన్వెస్టర్స్ మీట్.. 7500 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నంశ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ చాలావరకు మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆగష్టు 5న పార్లమెంటులో జమ్మూకశ్మీర్లో… Read More
FCIలో ఉద్యోగాలు: జూనియర్ ఇంజినీర్తో పాటు ఈ పోస్టులకు అప్లయ్ చేయండిఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్, స్టెనో గ్రేడ్-2, టైపిస్టు, అస… Read More
0 comments:
Post a Comment