Tuesday, January 7, 2020

నిర్భయ దోషులకు మరణశిక్ష: కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు ఏమన్నారంటే..?

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 2012 నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీ కోర్టు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దోషులకు జనవరి 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలని పాటియాల హౌస్ కోర్టు ఆదేశించింది. అయితే, ఈ 14 రోజుల్లో దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చునని వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35zVQ7D

Related Posts:

0 comments:

Post a Comment