న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 2012 నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీ కోర్టు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దోషులకు జనవరి 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలని పాటియాల హౌస్ కోర్టు ఆదేశించింది. అయితే, ఈ 14 రోజుల్లో దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చునని వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35zVQ7D
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment