Tuesday, January 7, 2020

Nirbhaya verdict:సుప్రీంకు వెళతామన్న లాయర్..తీర్పుపై ఎవరేమన్నారు..?

న్యూఢిల్లీ: 2012 నిర్భయ అత్యాచార ఘటనకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. నలుగురు నిందితులను జనవరి 22న ఉరితీయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆర్డర్ జారీ చేసిన తేదీ నుంచి ఉరి తీసే తేదీ మధ్యన నిందితులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో క్యూరేటివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35s9M3P

Related Posts:

0 comments:

Post a Comment