''మన క్యాంపస్ లో హింస చోటుచేసుకోవడం దురదృష్టకరం. గాయాలపాలైన విద్యార్థులందరిపట్లా మాకు సానుభూతి ఉంది. ఒక్కటిమాత్రం నేను బలంగా చెప్పగలను.. జేఎన్యూ చాలా చలా సేఫ్ ప్లేస్. జరిగిపోయినదాన్ని మర్చిపోయి.. అందరూ క్యాంపస్ లోకి వచ్చేయండి. అందరం కలిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం''అని జేఎన్యూ వైస్ చాన్సలర్ జగదీశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థులను ఉద్దేశించి ఒక అధికారిక ప్రకటన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FErlTT
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment