Sunday, February 16, 2020

2వేల రూపాయల నోట్లు రద్దు.. బ్యాంకుల నుంచి ఆ కరెన్సీ వెనక్కి.. మోదీ సర్కార్ ఏం చెప్పిందంటే..

దేశంలోని అతిపెద్ద జాతీయ బ్యాంకు తన శాఖలన్నింటికీ ఎమర్జెన్సీ ఆదేశాలు జారీచేసింది. చిన్న పట్టణాలు మొదలుకొని మెగా సిటీల దాకా అన్ని బ్రాంచ్‌లకు ఉన్న రూ.2వేల రూపాయాల నోట్లను వెనక్కి పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు, ఏటీఎంలలో రూ.2వేల నోట్లు పెట్టొద్దని, వాటి స్థానంలో రూ.100 నోట్లను ఉంచాలని చెప్పారు. సరిగ్గా పది రోజులకిందట(ఫిబ్రవరి 7న) ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Fluuo

Related Posts:

0 comments:

Post a Comment