ఇస్లామాబాద్: పుల్వామా తీవ్రాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. పాకిస్తాన్ను భారత్ వ్యూహాత్మకంగా ఇరుకున పెడుతోంది. అంతర్జాతీయస్థాయిలో ఏకాకిని చేయడం మొదలు.. నీటి విడుదల వరకు షాక్ ఇస్తోంది. పాక్పై యుద్ధానికి దిగవచ్చుననే వాదనలు వినిపిస్తోంది. అయితే మోడీ ప్రభుత్వం మాత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8Wcxs
మాతో వద్దు.. యుద్ధం వస్తే మేం సిద్ధం: భారత్కు పాక్ హెచ్చరిక, లోకసభ ఎన్నికలు.. ఎవరికి లాభం!
Related Posts:
జమ్మూలో మరో అతి పెద్ద సొరంగం : ఉగ్రవాదుల కోసం పాక్ 8 ఏళ్ళ క్రితమే నిర్మాణం, గుర్తించిన బీఎస్ఎఫ్భారత భద్రతా దళం పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడడానికి ఉపయోగించిన మరో భూగర్భ సొరంగాన్ని గుర్తించింది. భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడటానిక… Read More
అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఆరంభం నుంచీ ఆ పార్టీలో ఉంటూ పార్టీతోపాటుగా ఆ ఎత్తుపల్లాలను చూసిన వ్యక్తి పూసప… Read More
అప్పట్లో వైఎస్- ఇప్పుడు జగన్- ఎస్ఈసీతో వివాదంలో ఇద్దరి మధ్య తేడా ఇదే..ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైఎస్ జగన్ ముఖాముఖీ తలపడుతున్నారు. ఎట్టిపరిస్దితుల్లోనూ ఆయ… Read More
వెంగయ్య మృతి వైసిపి పతనానికి నాంది, జగన్ కు , అన్నా రాంబాబుకు పవన్ కళ్యాణ్ వార్నింగ్వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలులో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వెంగయ… Read More
నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం..? 'ఏకగ్రీవాలు' ఆయనే వద్దన్నారేమో...కక్ష సాధింపే : అంబటి రాంబాబురాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అభ్యంతరమేమీ లేదని... కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నామని … Read More
0 comments:
Post a Comment