హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పదవుల విషయంలో తనను మోసం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం ఆరోపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రిగా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VeXnLE
మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు, అందుకే కేసీఆర్ ఇచ్చారు: ఎర్రబెల్లి
Related Posts:
ప్రజా వేదిక కూల్చకుండా ఉండాల్సింది .. టీడీపీ భూస్థాపితం మా లక్ష్యం కాదన్న పురంధరేశ్వరిఏపీలో బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది . టీడీపీ నుండి నలుగురు రాజ్య సభ సభ్యులు పార్టీ వీడి బీజేపీలో చేరారు. ఇక ఆ తర్వాత నుండి బీజేపీలోకి టీడీపీ నేతల… Read More
ఫర్టిలిటి సెంటర్ డాక్టర్ నిర్వాకం... తన వీర్యాన్నే పదకొండు మందికి పంపిణి....!...వైద్యుడు దేవుడితో సమానం అని అంటారు..అలాంటీ వైద్యుడు ఎం చెప్పినా నమ్మే పరిస్థితి రోగులకు ఉంటుంది..అయితే ఇదే నమ్మకాన్ని కొంతమంది వైద్యులు తమకు అనుకూల… Read More
ప్రతి రెండు రోజులకు ముగ్గురు మృత్యువాత ..గల్ఫ్ దేశాల్లో ఏపి కార్మీకుల దుస్థితిపోట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళుతున్న కార్మికుల్లో విషాదం చేసుకుంటుంది..పని చేసుకుని కొంత డబ్బు సంపాదిస్తామనే ఆశతో గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారు ప… Read More
జగన్ ముందు కేసీఆర్ ప్రతిపాదనలు..!ప్రజా సంక్షేమం కోసం దేనికైనా సిద్దమన్న ఏపి సీఎం..!!హైదరాబాద్: విభజన తర్వాత ఏర్పడ్డ ఘర్షణ పూరిత వాతవరణానికి పూర్తి స్ధాయిలో చెక్ పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ప్రగతిభవన్లో రెండు రాష్ట్రాల… Read More
కాంట్రాక్టర్ల కోసమే ఆ నిర్మాణాలు.. అప్పుల కుప్పగా రాష్ట్రం.. కేసీఆర్పై మురళీధర్ రావు సెటైర్లుహైదరాబాద్ : కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన తరుణంలో విపక్ష నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చ… Read More
0 comments:
Post a Comment