Saturday, February 23, 2019

మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు, అందుకే కేసీఆర్ ఇచ్చారు: ఎర్రబెల్లి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పదవుల విషయంలో తనను మోసం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం ఆరోపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రిగా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VeXnLE

Related Posts:

0 comments:

Post a Comment