విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఎక్కువచోట్ల సిట్టింగ్లు పోటీ చేయనున్నారు. పార్టీలోనే పోటీ ఉన్నచోట వాయిదా వేస్తున్నారు. వాటిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత ఇటీవల రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల నేతలతో భేటీ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ErvNp3
విజయమ్మ ఓడినచోటే.. విశాఖపై వైసీపీ ప్రత్యేక దృష్టి, గంటాపై నిన్నటి టీడీపీ నేత, పది కొత్త ముఖాలు
Related Posts:
ఇస్మార్ట్ కొడుకు.. అయ్య ఫోనులో గేమ్స్ ఆడుతూ.. రాసలీలల బాగోతం బయటేశాడుగా..!బెంగళూరు : స్మార్ట్ఫోన్లు.. ఇస్మార్ట్ శంకర్ల బాగోతాలు బయటపెడుతున్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తూ దొరకబోమనే ధీమాతో ఉన్న ఇస్మార్ట్ శంకర్లు స్మార్ట్ఫోన… Read More
బోనమెత్తిన సికింద్రాబాద్... మహంకాళి దర్శనానికి బారులు తీరిన జనం..సికింద్రాబాద్ : డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాల మధ్య చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా స… Read More
గులాబీవనం కాదది, గాలి బుడగ.. పునాదిలేని భవంతి మీద తండ్రీకొడుకులు.. దత్తన్న సురుకులు..!హైదరాబాద్ : బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అలియాస్ దత్తన్నకు కోపమొచ్చింది. స్వతహాగా నెమ్మదస్తుడైన దత్తన్న టీఆర్ఎస్ నేతలపై చిందులేశారు. పునాదిల… Read More
బిగ్ బాస్ 3 వివాదాల్లో కూరుకుపోవడంపై మీ కామెంట్ ఏంటి?తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ 3 వివాదాల్లో కూరుకుపోయింది. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డితో పాటు నటి గాయిత్రీ గుప్తా బిగ్ బాస్పై సంచలన ఆరోపణలు చేశారు. సెలక్ష… Read More
ఎలుకలు.. బల్లుల పేరు చెప్పి లక్షలు తినేశారా..? ఏపీలో వెలుగుచూసిన మరో భారీ స్కాం..!?అనంతపురం : సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి. అదే స్పూర్తిగా తీసుకున్నారేమో అనంతపురం అధికారులు... బల్లులు, ఎలుకలు అనే తేడా లేకుండా … Read More
0 comments:
Post a Comment