బీజింగ్: చైనాలో బోయింగ్ 747 విమానం ఎగురుతున్న సమయంలో పైలట్ కాక్పిట్లో నిద్రపోయాడు. అది చూసిన కో పైలట్ మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్గా మారింది. దీంతో వారిద్దరిని తొలగించారు. ఈ సంఘటన చైనా ఎయిర్ లైన్స్లో జరిగింది. ఇటీవల మనం పలు విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటోన్న విషయం చూస్తూనే ఉన్నాం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ErIC2Q
కాక్పిట్లో నిద్రపోయిన పైలట్, వీడియో తీసిన కోపైలట్: ఇద్దరూ ఔట్
Related Posts:
ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ.. నిధులపై ప్రధాన చర్చ.. ప్రాజెక్టులపై కూడా..కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు గురించి ప్రత్యేకంగా ప… Read More
టీ పీసీసీ చీఫ్: పూర్తయిన అభిప్రాయ సేకరణ, ప్రకటించడమే తరువాయి..టీ పీసీసీ చీఫ్ ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేతలు/ శ్రేణుల అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మానిక్కం ఠాగూర్ తీసుకున్నారు. నాలుగురోజుల పాట… Read More
ఆ ముగ్గురు ఎస్పీలను ఢిల్లీకి పంపండి.. బెంగాల్ సర్కార్కు హోం శాఖ ఆదేశాలు..బెంగాల్లో బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్పై జరిగిన దాడిపై రగడ కొనసాగుతూనే ఉంది. ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం శాఖ కోరగా.. అందుకు బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చ… Read More
Kidnap: మాజీ మంత్రి కిడ్నాప్ కేసులో ట్విస్ట్, ఆరు మంది అరెస్టు, కింగ్ పిన్ తమిళ తంబి, అసలు ఏం జరిగిందంటే ?బెంగళూరు/ హోసూరు: మాజీ మంత్రి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ మంత్రినే కిడ్నాప్ చెయ్యడంతో పోలీసు శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. మాజీ ముఖ్… Read More
జగన్ .. ఓ అసమర్ధ సీఎం .. ఉదాసీనత వల్లే ఇదంతా .. విరుచుకుపడిన చంద్రబాబుటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. అరకు పార్లమెంట్ టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా… Read More
0 comments:
Post a Comment