Sunday, February 16, 2020

హస్తిన అభివృద్ధికి మోడీ ఆశీస్సులు కావాలి, విధాతలు మీరే.. ప్రజలనుద్దేశించి అరవింద్ కేజ్రీవాల్

కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో కలిసి పనిచేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఢిల్లీని నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామన్నారు. ఇందుకు ప్రధాని మోడీ సహకారం, ఆశీస్సులు అవసరమని అభిప్రాయపడ్డారు. మూడోసారి ఢిల్లీ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XbYQu

Related Posts:

0 comments:

Post a Comment