న్యూఢిల్లీ: కరోనావైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వందల నుంచి వేలకు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు లక్ష మంది వరకు ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చైనాలోని వుహాన్ నుంచి వెనక్కి రప్పించిన మొత్తం 406 మంది భారతీయుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ht7h7J
చైనా వుహాన్ నుంచి భారత్కు తిరిగొచ్చిన 406 మందికీ కరోనావైరస్ నెగెటివ్
Related Posts:
రివర్స్ టెండరింగ్లో రూ.200 కోట్లు ఆదా అయినా మంచిదే... జీవీఎల్ నర్సింహరావుపోలవవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్లో కనీసం రూ.200 కోట్లు ఆదా అయినా ఆహ్వానించదగ్గ విషయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. ఖర్చు తగ్గించి ప… Read More
24*7: గజరాజుకు గార్డులు, రాజసం ఒలకబోస్తూ, ఠీవీగా రహదారుల్లో రాజులా నడక..గజరాజు.. ఆ ఠీవి, రాజసం కనిపిస్తోంది. మావాటిల జీవనాధారం అయిన ఏనుగులను చూసి జనం బెంబేలెత్తిపోతుంటారు. చిన్నారులు అయితే సంబరపడిపోతుంటారు. ప్రధానంగా ఆలయాల… Read More
ఆ కేంద్ర మంత్రిపై టీడీపీ ఒత్తిడి: సీఎం జగన్ కు వ్యతిరేకంగా: నేరుగా అక్కడే తేల్చేలా..!ఏపీలో పీపీఏల రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. మరోసారి కేంద్ర మంత్రి నుండి ఏపీ సీఎం కు ఇదే అంశం పైన లేఖ అందింది. జగన్ మాత్రం తన పట్టు వీడటం లేదు. లేఖ వచ్చిన … Read More
హ్యాట్సాఫ్: సేంద్రీయ కూరగాయల కోసం ఈ కలెక్టర్ 10 కి.మీ నడిచి వెళతారట..!మేఘాలయా: అసలే ఈశాన్యా భారతం. అడవులు ఎక్కువే. అక్కడ సదుపాయాలు కూడా చెప్పాలంటే కాస్త తక్కువే. ఎటు చూసిన కొండలు లోయలు. పైగా ప్రాణాలకు రక్షణ కూడా ఉంటుందన్… Read More
తెలంగాణను ఏం చేస్తున్నారు కేసీఆర్.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్నలు..!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక … Read More
0 comments:
Post a Comment