Monday, January 27, 2020

రావణాసురుడు రామాయణం చెప్పినట్టు..కూచిపూడి నాట్యకారిణిలా జగన్ తీరు:నిమ్మల రామానాయుడు

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మండలి రద్దు నిర్ణయంపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు .జగన్‌ విలువలు, విశ్వనీయత గురించి మాట్లాడుతుంటే.. రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్లు ఉంది అని నిమ్మల రామానాయుడు ఎద్దేవాచేశారు. కూచిపూడి నాట్యకారిణిలా మడమా తిప్పుతున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 5కోట్ల మంది ప్రజలు చూస్తుండగా మండలిపై సీఎం హత్యా యత్నం చేశారని ఆయన విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37yhWJQ

Related Posts:

0 comments:

Post a Comment