జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హస్తినకు పయనమయ్యారు. అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఫలితాల సరళి, మేయర్ ఎన్నిక అంశాలపై మాట్లాడనున్నారు. గ్రేటర్ ప్రచారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MQUjH
గ్రేటర్ గెలుపు: ఢిల్లీకి బండి సంజయ్ -కేంద్ర కేబినెట్లో చోటు? -బీజేపీ అధికారంలోకి రాగానే..
Related Posts:
పవన్ కల్యాణ్కు మరో షాక్.. వైసీపీ బాటలో బీజేపీ.. జగన్లాగే యడ్యూరప్ప ‘వికేంద్రీకరణ’కు ఆమోదంఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని, దాని కోసం ఎంత దూరమైనా వెళతానని, బీజేపీతో కలిసి ‘సేవ్ అమరావతి' ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని జనసేన చీఫ్ పవన్ కల్య… Read More
టీటీడీ గుడ్ న్యూస్: స్వామివారిని దర్శించుకునే సాధారణ భక్తులకు లడ్డూతో పాటు ఇది కూడా..!తిరుమల: ఇప్పటి వరకు ప్రసాదంగా రుచికరమైన లడ్డూనే ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం... ఇకపై ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రసాదంగా వడన… Read More
ఒక్క పురుషుడికైనా ఆ ఆపరేషన్ చేయాల్సిందే.. ఆ ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం..ఏడాదిలో ఒక్క పురుషుడికైనా స్టెరిలైజేషన్(సంతానోత్పత్తి కలగకుండా చేసే ఆపరేషన్) చేయకపోతే పురుష ఆరోగ్య సిబ్బంది జీతాల్లో కోత పెడుతామని మధ్యప్రదేశ్ ప్రభుత్… Read More
మోడీ ట్రంప్లలో కామన్ అదే... భారీ ఒప్పందాలకు కట్టుబడి ఉంటారా..?న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. డొనాల్డ్ ట్రంప్కు తన పేరు ఎప్పుడూ వార్తల్లో నిలవాలనేది ఆయన కోరిక. అందుకే ఏదో… Read More
ప్రాణం తీసిన టీవీ సౌండ్.. ఇంటి ఓనర్పై దాడి, కుప్పకూలి చనిపోయిన యజమాని..ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు మంచి, మర్యాదతోపాటు.. వారి ప్రవర్తన, భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతాయా అని కూడా తెలుసుకొండి. లేదంటే ఇంటి ఓనర్ ప్రాణాల మీదకు … Read More
0 comments:
Post a Comment