హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె ఆదివారం రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆమె.. ఇప్పుడు సొంత గూటికి చేరుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mPlmPM
Sunday, December 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment