బెంగళూరు: లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాల అనంతరం కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీలో భారీ మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి, బెంగళూరు బీజేపీ ఎమ్మెల్యే వి. సోమణ్ణ బాంబు పేల్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం జూన్ రెండో వారంలో అధికారంలోకి వస్తుందని, సీఎం కుమారస్వామి ఇంటికిపోయి బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవుతారని వి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vq1hpS
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం: కుమారస్వామి ఇంటికి, యడ్యూరప్ప సీఎం, డేట్ ఫిక్స్, జూన్ లో!
Related Posts:
మానవరూప రాక్షసుడు : ఆ ముగ్గురిని చంపింది ఉన్మాదే, రాచకొండ సీపీ వెల్లడిహైదరాబాద్ : అతడు మానవరూప రాక్షసుడు. నరనరాన కామంతో రగిలిపోతుంటాడు. నాలుగేళ్ల క్రితం ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడటంతో గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్… Read More
రూపాయికే రొట్టే పప్పు ఎస్పీవై రెడ్డి కన్నుమూత : సంతాపం తెలిపిన చంద్రబాబు, పవన్హైదరాబాద్ : నంద్యాల ఎంపీ, నంది గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (69) కాసేపటి క్రితమే మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుత… Read More
నా అనుమతితోనే..పంక్షన్ వెళ్లాలి లేదంటే కాల్చేస్తా ,మాట వినని భార్యను కాల్చిన భర్తతన మాట వినకుండా ఓ ఫక్షన్ కు వెళ్లిందనే కోపంతో ఉత్తరప్రదేశ్ లోని ఓ భర్త తన భార్యపై కాల్పులు జరిపారు. బెదిరింపు కోసం ముందు గాల్లోకి కాల్పులు జరిపినా... … Read More
58 నుంచి 60 అడుగులు, త్వరలో పేరు నిర్ణయిస్తాం : కర్రపూజతో ఖైరతాబాద్ గణేశుడికి అంకురార్పణహైదరాబాద్ : వినాయక చవితి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య. ప్రతి ఏటా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈసారి వినాయక చవితి … Read More
ఏపీ సీఎం జగనేనట, ముహూర్తం, సమయం కూడా ఫిక్స్ : సోషల్ మీడియాలో జ్యోతిష్య లేఖహైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ శాతం పెరిగినందున ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఒకడుగు మ… Read More
0 comments:
Post a Comment