Monday, January 6, 2020

స్కెచ్ వేస్తే మాదే గెలుపు.. ఆ అత్యున్నత పదవికి శరద్ పవార్‌ కరెక్ట్.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను దేశ అత్యున్నత పదవికి ఎన్నుకోవాలని శివసేన నేత సంజయ్ రౌత్ ఆకాంక్షిస్తున్నారు. 2022 జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేతర కూటమి బలంగా ఉంటుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐక్యమత్యంగా ఉంటే అధికార పార్టీ అభ్యర్థిని ఎదురించి విజయం సాధించడం ఖాయమనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QOIaAC

Related Posts:

0 comments:

Post a Comment