పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్పై 17 పైసలు పెంచుతున్నట్టు చమురుసంస్థలు సోమవారం ప్రకటించాయి. ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్ మేజర్ జనరల్ సొలెమని అమెరికా సేనలు మట్టుబెట్టడంతో క్రూడయిల్ ధర 70 అమెరికా డాలర్లకి చేరింది. దీంతో ఆయా దేశాల్లో పెట్రో ఉత్పత్తలు ధరలు పెరుగుతూనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QuKrSt
లీటర్ పెట్రోల్పై 15, డీజిల్పై 17 పైసలు, వరుసగా ఐదోరోజు పెరిగిన పెట్రోల్ ధరలు
Related Posts:
చంద్రగిరి రీ పోలింగ్ వివాదం ? న్యాయపోరాటానికి సిద్ధమైన టీడీపీవిజయవాడ : చంద్రగిరి రీ పోలింగ్పై న్యాయపోరాటానికి టీడీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 40 రోజుల తర్వాత రీ పోలింగ్ నిర్వహించడంపై టీడీపీ అభ్యంత… Read More
దోమల మాయం అవుతాయా..? నివారణకు డ్రోన్ల ప్రయోగం... రోజుకు 25ఎకరాల వరకు స్ప్రే...!హైదరాబాద్లో దోమలు లేని ప్రాంతం ఉండదు..దోమలతోనే సకల రోగాలు వస్తాయనడంలో సందేహం లేదు. హైదరాబాద్ పరిస్థితులను వీటినీ కంట్రోల్ చేసేందుకు జీహెఎంసీ ఎన్ని చర… Read More
జేఎన్యూ లైబ్రరీలో విద్యార్థి ఆత్మహత్య : అంతకుముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్కు మెయిల్న్యూఢిల్లీ : ఆ విద్యార్థికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. తాను చదివే లైబ్రరీ రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు ప్రొఫెసర్కు ఈ-మెయిల్ చేయడంతో … Read More
సిరుల సింగరేణికి కేటీఆర్ అభినందనలుహైదరాబాద్ : సిరుల సింగరేణికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తుందని ప్రశంసించారు. ఈ మేరకు శుక… Read More
వార్నీ ఇదేం కేక్ కటింగ్రా బాబూ: కేక్ పై కూడా పొలిటికల్ రైటింగ్సేనా..!ముంబై: సాధారణంగా ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే కేక్ కట్ చేస్తారు. ఆ కేక్ పై ఎవరిదైతే పుట్టినరోజు ఉంటుందో వారి పేరును రాస్తారు. ఆ తర్వాత బర్త్డే బాయ్ కేక్… Read More
0 comments:
Post a Comment