చెన్నై: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి పి. చిదంబరం అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంకు మద్రాసు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయపన్ను చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని నమోదైన కేసులో స్టే ఇవ్వాలని కార్తీ చిదంబరం పెట్టుకున్న పిటిషన్ ను మద్రాసు హై కోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టులో చిదంబరం విచారణ ఎదుర్కొంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Zx0N5
హై కోర్టులో కార్తీ చిదంబరంకు చుక్కెదురు, స్టే ఇవ్వలేం, సీబీఐలో తండ్రి చిదంబరం కేసు!
Related Posts:
రక్తమోడిన రంజాన్: మసీదు సమీపంలో ఆత్మాహూతి దాడిలాహోర్: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభంలోనే రక్తమోడింది. ప్రాచీన మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటన… Read More
చిల్లర పడేశారు.. లక్షలు దోచేశారు.. ఏటీఎం నగదు చోరీలో డైవర్షన్ (వీడియో)హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. చకచకా క్షణాల్లో లక్షలకు లక్షలు దోచేశారు. హైదరాబా… Read More
అన్ని హద్దులు దాటేశారు..ప్రియాంక, మమతపై సుష్మా ఆగ్రహం...ఢిల్లీ : ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీని దుర్యోధునుడు, అ… Read More
సీడాక్లో ప్రాజెక్టు మేనేజర్ /ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలసెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్(CDAC)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ప్రాజెక్టు మేనేజర్, ప్ర… Read More
ఆదిలోనే హంసపాదు..! స్టాలిన్ తో కేసీఆర్ భేటీ ఉండదు..!!చెన్నై/హైదరాబాద్ : ఈనెల 13న సీఎం చంద్రశేఖర్ రావు, డీఎంకే అధినేత స్టాలిన్ భేటీ జరగడం లేదు. నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరగనున్నాయని… Read More
0 comments:
Post a Comment