చెన్నై: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి పి. చిదంబరం అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంకు మద్రాసు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయపన్ను చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని నమోదైన కేసులో స్టే ఇవ్వాలని కార్తీ చిదంబరం పెట్టుకున్న పిటిషన్ ను మద్రాసు హై కోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టులో చిదంబరం విచారణ ఎదుర్కొంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Zx0N5
Thursday, August 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment