ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో కసితో రగిలిపోయిన భార్య నిద్రపోతున్న భర్తను వంటగదిలో ఉన్న కత్తితో 11 సార్లు కడుపులో పోడించింది.... అనంతరం గోంతుకోసి బయటకి వచ్చేసింది...విచిత్రం ఏమిటంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు చెప్పింది. విచారణలో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQ49Fr
నిద్రపోతున్న భర్తపై 11 కత్తిపోట్లు... గోంతుకోసి హత్య, ఆ... సంబంధమే కారణం...
Related Posts:
ఎగ్జిట్ పోల్స్ పై పాల్ .. ప్రజాశాంతి పార్టీకి 30 సీట్లు ..హెలికాఫ్టర్ కు ఓట్లేస్తే ఫ్యాన్ కు పడ్డాయటతాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాపతంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గుర… Read More
ముందే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలి : హైకోర్టులో ఎమర్జెన్సీ పిల్: నేడు విచారణ..!ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కంపు వ్యవహారం హైకోర్టుకు చేరింది. ముందుగానే వీవీప్యాట్ స్లిప్పు లను లెక్కించేలా ఎన్నికల సంఘాన… Read More
తొడ గొట్టి బుద్దా ఛాలెంజ్ : లగడపాటి సర్వే నిజం కాదు: ఆ రెండు సర్వేలే నమ్ముతాం..!ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తొడ గొట్టి మరీ ఛాలెంజ్ చేసారు. లగడపాటి సర్వే నిజం కాదని తేల్చి చెప్పారు. కేంద్రంలో క… Read More
ఉదయం ఉక్కపోత.. రాత్రుళ్లు వేడి సెగలు.. ఇవేం ఎండలు బాబోయ్..!తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవు… Read More
ఎగ్జిట్ పోల్స్ తో మారిన జగన్ షెడ్యూల్ .. రేపు తాడేపల్లిలో అత్యంత ముఖ్య నాయకులతో సమావేశం .. అందుకేఆదివారం నాటి ఎగ్జిట్ పోల్స్తో వైసీపీ చీఫ్ జగన్ తన షెడ్యూల్ను మార్చుకున్నారు. ఈ రోజు జగన్ పార్టీ నేతలతో సమావేశం కావాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్న… Read More
0 comments:
Post a Comment