Thursday, January 9, 2020

రాయలసీమకు హైకోర్టు వస్తే పది జిరాక్స్ షాపులు పెరగటం తప్ప ఏం లాభం : జేసీ దివాకర్ రెడ్డి

జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మావాడు మహా తెలివైనవాడు అంటూనే , తల ఒక చోట మొండెం ఒక చోట, కాళ్ళు చేతులు ఇంకో చోట పెట్టాలని చూస్తున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డికి చురకలు అంటించారు. రాయలసీమకు హైకోర్టు రావడం వల్ల ఒరిగేది ఏమీ లేదని విమర్శలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nd3hvs

Related Posts:

0 comments:

Post a Comment