హైదరాబాద్ : సెల్ఫీల పిచ్చి పీక్ స్టేజీకి చేరింది. చేతిలో సెల్లుందని లెక్కలేనన్ని సొల్లు ఫోటోలు తీస్తున్నారు. సమయం, సందర్భం జాన్తా నై.. క్లిక్మనిపించడం ఒకటే తెలుసు. అయితే ఆ హ్యాబిట్ కొన్ని సందర్భాల్లో కొంప ముంచుతోంది. ఇష్టానుసారంగా ఫోటోలు తీస్తూ కష్టాల పాలవుతున్నారు. అదలావుంటే ఎన్నికల వేళ నిబంధనలు కఠినతరంగా ఉంటాయని తెలిసి కూడా కొందరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VSJM0s
Tuesday, May 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment