తిరువనంతపురం: ప్రపంచంలోనే క్రూరమైన ఉగ్రవాదులుగా గుర్తింపు పొందిన ఐఎస్ఐఎస్ (ఐసీస్) ఉగ్రవాదులు కేరళలో గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగించడానికి సిద్దం అయ్యిందని వెలుగు చూసింది. కేరళకు చెందిన ముగ్గురిని ఐసీస్ జాబితాలో చేరుస్తూ ఎన్ఐఏ అధికారులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కర్ణాటకలోని మంగళూరు-కేరళలోని కాసరగూడు సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న అబూబక్కర్ సిద్దిక్, అహమ్మద్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H4mIni
Tuesday, May 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment