లంచం అడిగిన తహసీల్దార్కు ఓ మహిళ జీవితంలో మరిచిపోలేని షాక్ ఇచ్చింది. లంచం ఇచ్చే స్థోమత తనకు లేదని.. దానికి బదులు తమ గేదెను తీసుకోవాలని.. ఏకంగా దాన్ని వెంటపెట్టుకుని తహసీల్దార్ కార్యాలాయానికి వచ్చింది. దీంతో అక్కడున్న అధికారులు హడలిపోయారు. లంచం ఎవరు అడిగారంటూ రివర్స్లో ఆమె పైనే ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uyRzon
లంచం అడిగిన ఎమ్మార్వోకి ఊహించని షాక్ ఇచ్చిన మహిళ.. ఏం చేసిందో తెలుసా?
Related Posts:
స్కిన్ క్యాన్సర్ను స్మార్ట్ ఫోన్ పసిగట్టేయగలదనే విషయం మీకు తెలుసా..?సాధారణ సమయంలో కంటే వేసవి కాలంలో ఎండవేడిమికి సూర్య కిరణాలు మన చర్మాన్ని నేరుగా తాకుతాయి. దీంతో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ… Read More
ప్రపంచ వారసత్వ నగరంగా పింక్ సిటీ జైపూర్...యూనెస్కో ప్రకటనన్యూఢిల్లీ: శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో గుర్తింపు పొందిన 17 పర్యాటక ప్రాంతాలను ప్రపంచస్థాయి డెస్టినేషన్గా మారుస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత… Read More
రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారు..! కేంద్ర బడ్జెట్ తో సమన్యాయం ఖాయమన్న నేతలు..!!హైదరాబాద్: గులాబీ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపి నేతలు మరోసారి మండిపడ్డారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర… Read More
I am sorry, నేను ఏమీ చెయ్యలేను, ఇది మాజీ సీఎం సిద్దూ మాట , హైకమాండ్ ఎంట్రీ !బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలను ఓ కొలిక్కి తీసుకురావడం తనకు సాధ్యం కాదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ హైకమాండ్ కు తేల్చి చ… Read More
కథ క్లైమాక్స్ కు: 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, స్పీకర్ క్లారిటీ, ఆరోజు డిసైడ్ చేస్తా !బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కథ క్లైమాక్స్ కు చేరుకుంది. 11 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని తనకు సమాచారం అ… Read More
0 comments:
Post a Comment