బెంగళూరు: ఓ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. వేదిక మీదే స్పృహ తప్పిన ఘటన ఇది. కర్ణాటకలోని కార్వారలో గురువారం చోటు చేసుకుంది. ఆ కలెక్టర్ పేరు హరీష్ కుమార్. ఉత్తర కన్నడ జిల్లా అధికారి. లో-బీపీ వల్లే ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.సొమ్మసిల్లిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కొంత విశ్రాంతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35zFQ5S
ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఎఫెక్ట్: వరుస బెట్టి ఫిర్యాదులు.. వేదిక మీదే స్పృహ తప్పిన కలెక్టర్..
Related Posts:
వైసీపీ వంటి పార్టీలను చాలాచూశాం: ఎగిరెగిరి పడొద్దు: మోడీ కోసం అర్రులు: సాయిరెడ్డిపై ఫైర్అమరావతి: భారతీయ జనతా పార్టీపై వరుసగా విమర్శలను చేస్తూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ప… Read More
కేసీఆర్ కనిపించకపోతే నష్టమా... ఆగిపోయిందేంటి... భగ్గుమన్న మంత్రి తలసాని...'వేర్ ఈజ్ కేసీఆర్..' అంటూ అటు ప్రతిపక్షాలు,ఇటు సోషల్ మీడియా గత కొద్దిరోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజ… Read More
కరోనా కలకలం: నలువైపులా నిర్లక్ష్యం! హైదరాబాదీల బాధలు ఎవరికీ పట్టవా?హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల నమోదు మరింత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో హైదరాబ… Read More
ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ మార్పు-దూరదర్శన్ పాఠాల కొత్త టైమింగ్స్...ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విద్యాసంస్ధలు తెరిచే పరిస్ధితి లేకపోవడంతో ఈ నెల 13 నుంచి ఆన్ లైన్ ద్వారా పాఠాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. … Read More
మద్యం అక్రమ రవాణాపై ఏపీ ఉక్కుపాదం .. అలా దొరికితే 8 ఏళ్ళ జైలు శిక్ష పడేలా గెజిట్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నియంత్రణకు వేగంగా అడుగులు వేస్తోంది. మద్యం అక్రమంగా తరలిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చట్టాలను మరింత కఠినతరం చేస్త… Read More
0 comments:
Post a Comment