బెంగళూరు: ఓ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. వేదిక మీదే స్పృహ తప్పిన ఘటన ఇది. కర్ణాటకలోని కార్వారలో గురువారం చోటు చేసుకుంది. ఆ కలెక్టర్ పేరు హరీష్ కుమార్. ఉత్తర కన్నడ జిల్లా అధికారి. లో-బీపీ వల్లే ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.సొమ్మసిల్లిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కొంత విశ్రాంతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35zFQ5S
Thursday, January 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment