Sunday, January 19, 2020

అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలిగిస్తే..: స్పీకర్ తమ్మినేని హెచ్చరికలు

విజయవాడ: తెలుగుదేశం నేతల తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా మండిపడ్డారు. చట్ట సభలకు హాజరుకాకుండా నిరోధించడమంటే సభా హక్కులను హరించడమేనని ఆయన అన్నారు. శాసనసభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తుందని వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TEcGQM

Related Posts:

0 comments:

Post a Comment