Sunday, January 19, 2020

దారుణం : హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ప్రసవం..

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పతారాస్‌లో ఉన్న ఓ సాంఘీక సంక్షేమ పాఠశాల హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఒకరు మృత శిశువుకు జన్మనిచ్చింది. మైనర్ బాలిక హాస్టల్లో ప్రసవించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న డిప్యూటీ కలెక్టర్ వెంటనే హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్ సూపరింటెండ్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/366IQqG

Related Posts:

0 comments:

Post a Comment