Thursday, June 18, 2020

చట్టాలు చేయాల్సిన పెద్దలు చంటి పిల్లల్లా వ్యవహరించడం ఏంటి..?విమర్శల పాలవుతున్న ఏపి పెద్దల సభ.!

అమరావతి/హైదరాబాద్ : ఏపి కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల ఏపి ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాహితం మేరకు చట్టాలు చేయాల్సిన సభలో పరస్పరం దూషించుకోవడం, చంటి పిల్లల్లా కొట్టుకోవడం, అత్యంత హేయమైన చర్యలుగా అభివర్ణిస్తున్నారు. అంతే కాకుండా శాసన మండలికి ఎంపికయ్యే అభ్యర్థుల వయసు కూడా 45సంవత్సరాలు పైబడే ఉంటుందని, రాజకీయాల్లో ఎంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hy4dYG

Related Posts:

0 comments:

Post a Comment