ఏపీ శాసన మండలి నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక నిన్న శాసనమండలిలో జరిగిన ఘటనపై అటు టిడిపి, ఇటు వైసిపి ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇక తాజాగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శాసనమండలిలో టీడీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hGII84
Thursday, June 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment