స్కూల్ గదిలో ఓ లేడీ కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులు రహస్యంగా చిత్రీకరించిన వ్యవహారం కలకలం రేపుతున్నది. ఏపీ అసెంబ్లీ సమావేశాల డ్యూటీ కోసం అమరావతికి వచ్చిన ఆ లేడీ కానిస్టేబుల్ తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడంతో ఓ ప్రముఖ చానెల్ కు చెందిన ముగ్గురు కెమెరామెన్, ఫొటోగ్రాఫర్లను పోలీసులు అదుపులోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gf8xe1
లేడీ కానిస్టేబుల్ డ్రెస్ మార్చుకుంటుండగా.. అమరావతిలో మీడియా నిర్వాకం.. కిటికీలో కెమెరాలు పెట్టి..
Related Posts:
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు లేవు : బెయిల్ ఇవ్వాలని చిదంబరం వాదనలుఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు వ్యతిరేకంగా ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు మాజీ కేంద్రమంత్రి చిదంబరం. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇవాళ ఢిల్ల… Read More
మాటలు చాలు.. మిగిలింది చేతలే... ఐక్యరాజ్యసమితి వాతావరణ సమిట్లో మోడీవాతావరణ మార్పులపై మాటలు చాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మిగిలింది చేతల్లో చూపాలని కోరారు. వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు మాటలు కోటలు దాటుతున్నాయని … Read More
షాకింగ్: ఎంఆర్ఐ మెషీన్లో పేషెంట్ను మర్చిపోయారు!, ఊపిరాడక..ఛండీగఢ్: హర్యానాలోని ఓ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకి తెచ్చింది. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తామని మెషీన్లోకి పంపించిన వైద్య… Read More
ఈసీ అశోక్ లావాసా భార్య ఆదాయంపై ఐటీ శాఖ నజర్ : నోటీసులు జారీకేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాసా భార్య నోవల్ సింఘాల్ లావాసా ఆదాయంపై ఐటీ విభాగం దృష్టిసారించింది. ఆమె ఆదాయంలో తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించా… Read More
ఎస్సైనే చంపేందుకు యత్నించిన దొంగలు... హైదరాబాద్ నగరశివారులో ఘటనహైదరాబాద్ మహనగరంలో పోలీసులు దోంగలకు ఓవైపు చుక్కలు చూపిస్తుంటే..అందుకు విరుద్దంగా ఓ దొంగల ముఠా పోలీసు అధికారిపైనే హత్యయత్నం చేసి సంచలనం సృష్టించారు.… Read More
0 comments:
Post a Comment